రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకల్లో సీఎం వైయస్ జగన్
05 Dec 2019 12:37 PM
అనంతపురం: పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కంపెనీని సీఎం సందర్శించారు. కంపెనీలో వివిధ విభాగాలను సీఎం పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీకి కియాను దక్షిణ కొరియా సంస్థ ఏర్పాటు చేసింది. రూ.13,500 కోట్లతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై ‘కియా’ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు శంకర్నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు.