రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయస్ఆర్సీపీ సానుభూతి పరులపై బైండోవర్ కేసులు
14 Mar 2019 12:03 PM
లోకేష్ ఆదేశాలతోనే తప్పుడు కేసులు
పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు
పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి
అమరావతి: వైయస్ఆర్సీపీ సానుభూతి పరులపై బైండోవర్ కేసులు నమోదు చేయడంపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు,విద్యార్థులపై కేసుల పేరుతో పోలీసుల వేధింపులకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. బాధితులతో కలిసి పీఎస్కు వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఆదేశాలతో తప్పుడు కేసులను పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.అర్ధరాత్రి ఇళ్లకు వెళ్ళి పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక్క తాడేపల్లి గ్రామంలో 260 మందిపై కేసులు నమోదు చేశారు.