కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
భోగాపురం ఎయిర్పోర్టు భూమిపూజకు ప్రధానికి ఆహ్వానం
25 Oct 2022 5:36 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం: భోగాపురం ఎయిర్పోర్టు భూమిపూజకు ప్రధాని నరేంద్రమోదీకి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానం పలికారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.దీంతో పాటు గిరిజన విశ్వ విద్యాలయానికి అదే నెలలో ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీతో సీఎం వైయస్ జగన్ చర్చించి, ఆహ్వానం పలికారని మంత్రి చెప్పారు.
అమరావతి రైతుల పాదయాత్ర ఇక ప్రారంభం కాదని చెప్పారు. పాదయాత్రలో వంద మంది కూడా నిజమైన రైతులు లేరని పేర్కొన్నారు. ఇలాంటి యాత్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి తేల్చి చెప్పారు.