మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సీజేఐ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రభుత్వం విందు
20 Aug 2022 5:22 PM
గుంటూరు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ల గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విందుకు సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైయస్ జగన్ దంపతులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులు, హైకోర్టు జడ్జిలు, పలువురు సీనియర్ న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.