వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రశాంతంగా ఆత్మకూరు ఉప ఎన్నిక
23 Jun 2022 9:53 AM
ఓటు హక్కు వినియోగించుకున్న మేకపాటి విక్రమ్రెడ్డి
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యింది. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ వెబ్కాస్టింగ్ ద్వారా జరగనుంది. ఉదయమే బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన తల్లి మణి మంజరి ఇతర కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు ,వృద్దులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్ పోలింగ్ నడుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 26న ఫలితాలు వెలువడుతాయి.