వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్ల నియామకం

రీజనల్‌ కో–ఆర్డినేటర్లుగా ఎమ్మెల్సీ మ్రరి రాజశేఖర్, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

విజయవాడ:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లా, గుంటూరు జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్లను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలుబడింది.  కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లా, గుంటూరు జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్లుగా ఎమ్మెల్సీ మ్రరి రాజశేఖర్, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నియమితులయ్యారు.ఈ మూడు జిల్లాల్లో పార్టీకి అందించిన సేవలకు గాను వీరిని మరోమారు రీజనల్‌ కో–ఆర్డినేటర్లుగా నియమించారు.
 

Back to Top