రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రాజన్న రాజ్యం వచ్చింది..వర్షం కురిసింది
23 May 2019 5:39 PM
కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల వరుణుడు హర్షం వ్యక్తం చేశారు. అసలే మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఇవాళ వైయస్ఆర్సీపీ గెలవడం..అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఆగకుండా వర్షం కురవడం శుభ çసూచకం. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిన రాయలసీమ ప్రజలు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇటు దీన్ని ఆసరాగా తీసుకున్న వైయస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నాయి. రాజన్న రాజ్యం వచ్చిందని ..అందుకే వర్షాలు పడుతున్నాయని ..వైయస్ జగన్ సీఎం అయితే ఇక వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటూ పోస్టులు పెడుతున్నారు.