ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
అగ్రిగోల్డు బాధితుల పక్షాన 3 న కలెక్టరేట్ల ముందు ధర్నాలు
01 Jan 2019 12:25 PM
జనవరి 3 వ తేదీన అగ్రి గోల్డు బాధితుల పక్షాన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముదు ధర్నా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.
హైదరాబాద్ :అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం (జనవరి 3 వ తేదీన) అగ్రి గోల్డు బాధితుల పక్షాన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముదు ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ధర్నాల అనంతరం జిల్లా కలెక్టర్లకు మెమొరాండం సమర్పించనున్నారు.లక్షలాది మంది డిపాజిట్ దారుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరును ఎండగట్టడంతోపాటు, ఆ ఆస్తులను కాజేయాలన్న కుట్ర పూరిత వైఖరిని ఈ నిరసనల్లో ప్రజలకు వివరించనున్నారు.