హైదరాబాద్) ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండేళ్లు పాలన తర్వాత సాధించిన ప్రగతి చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రజలకు ఉపయోగపడే పని ఏ ఒక్కటీ చేయకపోగా, కుంభకోణాలు మాత్రం పరుగులు తీశాయి. అవినీతి వరదలై పారింది. చంద్రబాబు అవినీతి చిట్టా తీస్తే దాదాపు లక్షన్నర కోట్ల రూపాయిల మేర లెక్క తేలుతుంది.రాజధాని పేరుతో దోపిడీ 1,00,000 అగ్రిగోల్డ్ కుంభకోణం 10,000 ఇరిగేషన్లో లూటీ 6000 లిక్కర్ సిండికేట్ల నుంచి బహుమతులు 5,800 పవర్ ప్రాజెక్టుల్లో ముడుపులు 4,000 ఇసుక మాఫియా నుంచి వసూళ్లు 2,637 పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు 3,000 పారిశ్రామికవేత్తలకు అదనపు రాయితీలు 2,500 నీరు–చెట్టు పథకంలో దోపిడీ 1,800 ఈపీసీని ఉల్లంఘించినందుకు ప్రయోజనాలు 1,500 బినామీకి ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ కాంట్రాక్ట్ 1,400 సదావర్తి సత్రం భూముల కైంకర్యం 978 కేంద్రం నిధుల దుర్వినియోగం 900 గోదావరి పుష్కరాల్లో నిధుల వృథా 750 పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ముడుపులు 710 ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల్లో అవినీతి 670 నామినేషన్ పద్ధతిలో తెలుగు తమ్ముళ్లకు పనులు 500 బెరైటీస్ మైనింగ్లో ముడుపులు 390 లోకేశ్ మిత్రుడికి నామమాత్రపు ధరకే భూమి 338 సీఎం బంధువుకి బహుమతి 245 వంశధార ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు 214 బొగ్గు దిగుమతుల నుంచి ముడుపులు 200 మిల్లర్లతో లోకేశ్ బేరం 200 సోలార్ టెండర్లలో గోల్మాల్ 155 గాలేరునగరి, అవుకు ప్రాజెక్టుల్లో అదనపు చెల్లింపులు 153 టీడీపీ నేతకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 120 ఎన్టీఆర్ ట్రస్టుకు జిల్లాల్లో భూములు 100 పత్తి కుంభకోణంలో మంత్రి వాటా 100 చంద్రన్న కానుక పథకం నుంచి వసూళ్లు 100 ‘గల్లా’ కుటుంబానికి భూముల బహుమతి 40 చంద్రన్న మజ్జిగ స్రవంతి 39 నెల్లూరు బ్యారేజ్ పనుల్లో అవినీతి 10 మొత్తం కుంభకోణాల విలువ 1,45,549