కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 34 మంది కార్యదర్శుల నియామకం
16 Oct 2017 10:56 PM
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యదర్శులుగా వివిధ జిల్లాలకు చెందిన 34 మందిని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. గత జూలైలో జరిగిన పార్టీ జాతీయ ప్లీనరీతో గతంలో నియమించిన కార్యదర్శుల పదవీ కాలం పూర్తి అయిన నేపథ్యంలో కొత్త నియామకాలు చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.