మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
టీడీపీ పాలనలో అన్ని ఇబ్బందులే
03 Oct 2018 4:49 PM
విజయనగరం: టీడీపీ పాలనలో ప్రజలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెనుమత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లిమర్ల మెయిదా జంక్షన్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
వైయస్ జగన్ నాలుగుమార్లు ఈ నియోజకవర్గానికి వచ్చారని చెప్పారు. వైయస్ జగన్ రాకతో నియోజకవర్గం పులకించిందన్నారు. వైయస్ జగన్ సీఎం కాగానే టీడీపీ అరాచకాలను తరిమికొడతామన్నారు. టీడీపీ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డారన్నారు. జననేత సీఎం కాగానే ఈ సమస్యలు తొలగిపోతాయన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కొవ్వాడ గ్రామంలో 40 కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుందని చెప్పారు.