పోటెత్తిన పొన్నూరు

గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొన్నూరు పట్టణానికి చేరుకోవడంతో జనం పోటెత్తారు. సాయంత్రం ఐల్యాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో కిక్కిరిపోయింది. ప్రజలు తమ సమస్యలు వైయస్‌ జగన్‌కు చెప్పుకుంటున్నారు.

 
Back to Top