రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రతిపాడు నియోజకవర్గంలోకి ప్రజా సంకల్ప యాత్ర
04 Apr 2018 1:23 PM
గుంటూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుడంపాడు వద్ద గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ని యోజకవర్గంలోని ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మమేకమయ్యారు. స్థానికులు, పార్టీ నాయకులు వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.