మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పెండెకల్ చేరుకున్న వైయస్ జగన్
22 Nov 2017 4:42 PM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా కర్నూలు జిల్లా పెండెకల్ గ్రామానికి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరంు వైయస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 3.15 గంటలకు బాలాపురం క్రాస్రోడు మీదుగా సాయంత్రం 4.30 గంటలకు పెండెకల్ చేరుకున్నారు.