మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పెద్దాపురంలో అడుగుపెట్టిన జననేత
25 Jul 2018 10:06 AM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దాపురం పట్టణంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్దాపురం వాసులు జననేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను వైయస్ జగన్కు వివరిస్తున్నారు. పింఛన్లు రావడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. చిన్నరాజప్ప తప్పుడు హామీలతో మోసపోయామని వాపోతున్నారు. వారందరికీ భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.