రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
దేశాయిపేటకు చేరుకున్న వైయస్ జగన్
10 Mar 2018 12:35 PM
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశాయిపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, గ్రామస్తులు వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. పలువురు మహిళలు వైయస్ జగన్కు తమ బాధలు చెప్పుకున్నారు. మనందరి ప్రభుత్వం రాగానే మేలు చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.