చిరు చినుకుల్లో సాగుతున్న పాదయాత్ర

విశాఖపట్నం: చిరు చినుకుల్లో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. నర్సీపట్నం నుంచి 240వ రోజు పాదయాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుబ్బరాయుడుపాలెం చేరుకుంది. చిరుజల్లులు కురుస్తున్నా.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. వర్షంలోనూ వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. 
 
Back to Top