రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ 21వ రోజు పాదయత్ర షెడ్యూల్
28 Nov 2017 6:23 PM
కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 20 రోజులు దిగ్వీజయంగా సాగుతోంది. వైయస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన 21వ రోజు షెడ్యూల్ ఖారారైంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు గోనెగండ్ల మండలం ఎల్.కొండ క్రాస్ రోడ్డు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 10 గంటలకు గంజిహళ్లికి చేరుకుంటారు. 12 గంటలకు మధ్యాహ్నం భోజనం విరామం ఉంటుంది. 3 గంటలకు తిరిగి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు బైలుప్పల గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 4.30 గంటలకు బి.అగ్రహారం గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర ముగిస్తారు.