చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
321వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
14 Dec 2018 3:59 PM
శ్రీకాకుళంఃజననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 321వ రోజు షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.అలికం క్రాస్,నైరా,కరిమిల్లిపేట క్రాస్,రోణంకి క్రాస్, భైరి జంక్షన్ మీదగా సాగుతుంది.మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం కరజడ,మడపం,దేవడి వరుకు పాదయాత్ర కొనసాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.