321వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్‌

శ్రీకాకుళంఃజననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 321వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం  బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.అలికం క్రాస్,నైరా,కరిమిల్లిపేట క్రాస్,రోణంకి క్రాస్, భైరి జంక్షన్‌ మీదగా సాగుతుంది.మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం కరజడ,మడపం,దేవడి వరుకు పాదయాత్ర కొనసాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top