దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
నందగిరి పేట నుంచి 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
11 Dec 2018 9:17 AM
శ్రీకాకుళం: వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని నందగిరి పేట శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాదాలపురం, బ్రిడ్జి రోడ్ సెంటర్, చిన్నతండా మీదుగా ఆముదాల వలస, కాలేజ్ రోడ్ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఆముదాలవలస వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావారణం నెలకొంది. వైయస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైయస్ జగన్కు కలిసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పోటీపడుతున్నారు.
శ్రీకాకుళం: వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని నందగిరి పేట శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాదాలపురం, బ్రిడ్జి రోడ్ సెంటర్, చిన్నతండా మీదుగా ఆముదాల వలస, కాలేజ్ రోడ్ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఆముదాలవలస వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావారణం నెలకొంది. వైయస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైయస్ జగన్కు కలిసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పోటీపడుతున్నారు.