రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
296వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
12 Nov 2018 5:46 PM
విజయనగరం: ప్రజా కంఠక పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 296వ రోజు పాదయాత్ర షెడ్యూల్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం వైయస్ జగన్ సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కంచెడు వలస క్రాస్, వెంకటభీరి పురం వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పార్వతిపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. బగ్గందొరవలస, గెడ్డలుప్పి జంక్షన్, తమరఖండి వరకు పాదయాత్ర సాగుతుందని తలశీల రఘురాం పేర్కొన్నారు.