<br/>తూర్పు గోదావరి: విశ్వబ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని వైయస్ జగన్ మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు వైయస్ జగన్ను కలిశారు. తమ సమస్యలపై వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్.. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.