వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలి..
21 Nov 2018 2:51 PM
టీడీపీ హయాంలో అటవీహక్కు చట్టానికి తూట్లు
వైయస్ జగన్కు గిరిజన రైతులు మొర...
విజయనగరంః అల్లువాడ వద్ద వైయస్ జగన్ను గిరిజన రైతులు కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. గిరిజన ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని కోల్డ్స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. వైయస్ హయాంలో అటవీహక్కుల చట్టం అమలు జరిగిందని ,తర్వాత చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని రైతులు వాపోయారు.. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. ఇళ్ల పట్టాలు,సాగుభూమి కేటాయించాలని కోరారు.