బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
జననేతను కలిసి గిరిజన జేఏసీ నేతలు
04 Mar 2018 1:44 PM
ప్రకాశం: 2014 ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన టీడీపీ గిరిజనుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని గిరిజనులు మండిపడ్డారు. 103వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీరాంనగర్ చేరుకున్న వైయస్ జగన్ను గిరిజన సంఘాల జేఏసీ నాయకులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జననేతకు వినతిపత్రం అందజేశారు. గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ న్యాయం చేస్తానని వారికి భరోసా ఇస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.