<br/>పశ్చిమ గోదావరి జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కామాయపాలెంలో వైయస్ జగన్ను పొగాకు రైతులు కలిశారు. మద్దతు ధర లేదని రైతులు వైయస్ జగన్కు వివరించారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.