మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రాజెక్టు ఉన్నా..నీటిఎద్దడి తప్పడం లేదన్నా..
19 Nov 2018 2:44 PM
విజయనగరంః వైయస్ జగన్ను కలిసి తోటపల్లి గ్రామ మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. గ్రామంలో తోటపల్లి ప్రాజెక్టు ఉన్నా..నీటి ఎద్దడి తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 70 శాతం సాగునీరు వస్తుందని తోటపల్లి భావించామని, గ్రామంలోనే రిజ్వరాయర్ ఉన్నా నీరు అందలేని పరిస్థితి ఉందన్నారు.లిప్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలని కోరారు.చంద్రబాబు హయాంలో ఎన్నిసార్లు మొర పెట్టుకుని పట్టించుకోలేదన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారని తెలిపారు.