బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
వైయస్ జగన్ను కలిసిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు
08 Jan 2018 1:28 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కలిశారు. మూడున్నరేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని కార్మికుల ఆవేదన. వైయస్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించారని, బాబు అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని మూసేశారని కార్మికులు వాపోయారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వైయస్ జగన్ కార్మికులకు భరోసా కల్పించారు.