వచ్చే ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెబుతాం

వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షారభారత్‌ ఉద్యోగులు
విజయనగరం: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతామని సాక్షారభారత్‌ కో–ఆర్డినేటర్లు హెచ్చరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం సాక్షార భారత్‌ కో–ఆర్డినేటర్లు వైయ స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ప్రతిపక్ష నేతకు కో–ఆర్డినేటర్లు చెప్పుకున్నారు. 

 
Back to Top