సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
వచ్చే ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెబుతాం
06 Oct 2018 1:24 PM
వైయస్ జగన్ను కలిసిన సాక్షారభారత్ ఉద్యోగులు
విజయనగరం: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతామని సాక్షారభారత్ కో–ఆర్డినేటర్లు హెచ్చరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం సాక్షార భారత్ కో–ఆర్డినేటర్లు వైయ స్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ప్రతిపక్ష నేతకు కో–ఆర్డినేటర్లు చెప్పుకున్నారు.