ప్రజాసంకల్పయాత్ర 32వ రోజు షెడ్యూల్‌

అనంతపురం: ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32 వ రోజు కూడా అనంతపురంజిల్లా ఉరవకొండ నియోజవర్గంలో కొనసాగనుంది.  కూడేరు మండలం నుంచి ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. 

అక్కడి నుంచి 10.00 గంటలకు రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు చేరుకుంటారు.  3.30 గంటలకు వడ్డుపల్లి, 4.30 గంటలకు మదిగూడ గ్రామానికి చేరుకుంటారు. 

తాజా వీడియోలు

Back to Top