ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

పిఠాపురం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 228నాటి పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలో
కొనసాగనుంది. శనివారం నాడు గొల్లప్రోలు మండలం చెందుర్తి క్రాస్ నుంచి ప్రారంభమై
చేబ్రోలు, దుర్గాడ క్రాస్ వరకు పాదయాత్ర సాగుతుంది.

Back to Top