ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
08 Sep 2018 1:16 PM
టీడీపీ ఎమ్మెల్యే భూ కబ్జాపై వైయస్ జగన్కు వినతి
విశాఖ : ప్రజా సంకల్పయాత్రలో ప్రజలు టీడీపీ నేతల దౌర్జన్యాలను వైయస్ జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా చింతగట్ల సర్వే నెం.57/12లోఎస్సీల అసైన్డ్ భూములను టీడీపీ ఎమ్మెల్యే బండా సత్యనారాయణ, ఆయన అనుచరులు కబ్జా చేశారని ఆరోపించారు. వారి దౌర్జనాలు అరికట్టి తమ భూములు తమకు ఇప్పించాలని కోరారు.