పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
బకాయిలు చెల్లించడం లేదయ్యా...
16 Oct 2018 11:57 AM
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో చెరకు రైతులు తమ కష్టాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు రైతులకు సుమారు రూ.13 కోట్లు చెల్లించాలన్నారు. సీజన్లో సకాలంలోనే క్రషింగ్ ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు .చెరకు మద్దతు ధర లేదంటూ రైతులు వాపోయారు. గతంలో వైయస్ఆర్ హయాంలో చెరుకు రైతులను ఆదుకున్నారని గుర్తుచేసుకున్నారు.