చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
హుదూద్ తుపాను పరిహారం నేటికి అందలేదన్నా..
05 Dec 2018 1:39 PM
వైయస్ జగన్కు కౌలురైతు మొర...
శ్రీకాకుళంః హుదూద్ తుపాన్తో తీవ్రంగా నష్టపోయామని ఇప్పటికి పరిహారం అందలేదని జి.సిగడాం మండలం పాలఖండ్యాంకు చెందిన కౌలు రైతు రమణరావు ఆవేదన వ్యక్తం చేశారు. జననేత వైయస్ జగన్కు కలిసి తమ గోడు వినిపించారు. హుద్హుద్ తుఫాన్లో నాలుగు ఎకరాల వరి పూర్తిగా దెబ్బతిందని, పరిహారం కోసం అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. పోలంలో విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, అయినా రెండేళ్లు విద్యుత్ బిల్లులు కట్టానన్నారు.నేటికి విద్యుత్ స్తంబాల పునరుద్ధరణ జరగలేదన్నారు. వైయస్ఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని చంద్రబాబు సర్కార్ అటకెక్కించిందన్నారు.