రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జననేతకు రుణపడి ఉన్నాం..
17 Oct 2018 12:08 PM
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో సీపీఎస్ ఉద్యోగులు కలిసి వైయస్ జగన్ను కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడు రోజులకే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని వైయస్ జగన్ ఇచ్చిన స్పష్టమైన హామీ పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగులు వైయస్ జగన్ను రుణపడి ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం కమిటీ వేసిందని కాని ఉద్యోగులు ఆమోదించలేదన్నారు. కమిటీ కాదని సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల జీవన్మరణ సమస్య అని, ఉద్యోగులు తీవ్ర అశాంతికి గురువుతున్నారన్నారు.