మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఎయిడెడ్ లెక్చరర్స్ను బాబు మోసం చేశారు
25 Jul 2018 1:25 PM
తూర్పు గోదావరి: ఎన్నికల సమయంలో ఎయిడెడ్ కాలేజీ పార్ట్టైమ్ లెక్చరర్స్ను రెగ్యులర్ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. పెద్దాపురంలో వారు జననేతను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చంద్రబాబు తమకు అబద్ధపు హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. లెక్చరర్స్ సమస్యలు విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.