చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బాబును ఈసడించుకుంటున్న ప్రజలు
21 Apr 2017 7:14 PM
ప్రకాశంః చంద్రబాబు పరిపాలనను ప్రజలంతా ఈసడించుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని పొన్నలూరు మండలం కె.అగ్రహారం గ్రామంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ.. చంద్రబాబు అవినీతి పరిపాలనను ప్రజలకు వివరించారు. రైతులు మొదలు చిన్న పిల్లల వరకు అందరినీ టీడీపీ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు. అనంతరం ప్రజాబ్యాలెట్ను స్థానికులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.