మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రధానితో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
21 Mar 2017 3:08 PM
ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. కిడ్నీ బాధితుల సమస్యలు, రామాయపట్నం పోర్టు నిర్మాణంపై పీఎంతో ఎంపీ చర్చించారు. ప్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కిడ్నీ బాధితులకు ప్రత్యేక సాయం ఇవ్వాలని కోరారు.