‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
మొదలైన ఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం
16 Dec 2015 12:50 PM
వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయింది. ప్రతిపక్షనేత, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. గురువారం నుంచి మొదలయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల మీద ఈ భేటీలో చర్చిస్తున్నారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇందులో ఖరారు చేస్తున్నారు.