కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఎమ్మెల్యేలకు విప్ జారీ
22 Mar 2016 2:31 PM
హైదరాబాద్ః వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సమయంలో, అంటే ఈనెల 29, 30 తేదీలలో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని ఆదేశించింది. పార్టీ విప్, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్నాథ రెడ్డి ఈ విప్ జారీ చేశారు. ఆ రెండు రోజులలో అసెంబ్లీకి హాజరు కావడంతో పాటు.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ ఆదేశాల్లో పేర్కొన్నారు.