కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రైతుల పోరుబాటకు వైయస్ఆర్సీపీ మద్దతు
18 Dec 2018 12:22 PM
అనంతపురం: తుంగభద్ర నీటి కోసం రైతులు చేపట్టిన ఆందోళనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మంగళవారం తుంగభద్ర ఎడమ కాల్వ ఎస్ఈ కార్యాలయం వద్ద రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు.