మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఉరవకొండలో వైయస్ఆర్ సీపీ రైతు ధర్నా
09 May 2017 5:31 PM
ఉరవకొండ: రైతులు, చేనేతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా రాష్ట్రం ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా ఉరవకొండ పట్టణంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రైతు ధర్నాను నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వినర్ నరసింహులు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, రైతాంగ సమస్యలతో పాటు పట్టణంలోని పేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో పట్టణంలోని క్లాక్ టవర్ సర్కిల్లో ధర్నా సాగుతుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.