కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ఆర్ సీపీ ఎంపీలకు విప్ జారీ
17 Mar 2018 12:37 PM
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. సోమవారం అవిశ్వాస తీర్మానికి మద్దతుగా నిలబడాలని పార్టీ ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సింది ఉంటుంది. లేనిపక్షంలో వారిపై అనర్హత వేటు పడనుంది.