నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
లోక్సభలో ఎంపీల ఆందోళన
08 Mar 2018 11:52 AM
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైయస్ఆర్సీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. గురువారం లోక్సభలో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. హోదా అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చినా స్పందించకపోవడంతో ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళనతో లోక్సభను స్పీకర్ వాయిదా వేశారు. చంద్రబాబుకు స్వార్ధం తప్ప రాష్ర్ట ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. హోదా అంటే జైలుకే నంటూ బెదిరించడంతో పాటు హోదా ముగిసిన అథ్యాయమని అన్నారని గుర్తుచేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పోరాటంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. హోదా సాధించేందుకు వైయస్ఆర్సీపీ ఎంతవరకైనా వెళుతుందని స్పష్టం చేశారు.