రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వెల్లోకి దూసుకెళ్లిన వైయస్ఆర్సీపీ ఎంపీలు
06 Mar 2018 1:02 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభలో వెల్లోకి దూసుకెళ్లారు. ఎంపీలో ఆందోళనతో లోక్సభను వాయిదా వేశారు. ఇవాళ ఉదయం నుంచి పార్లమెంట్ ప్రధాన గేట్ వద్ద, లోపల వైయస్ఆర్సీపీ ఎంపీలు తమ నిరసన కొనసాగిస్తునే ఉన్నారు.