వెల్‌లోకి దూసుకెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు


ఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎంపీలో ఆందోళనతో లోక్‌సభను వాయిదా వేశారు. ఇవాళ ఉదయం నుంచి పార్లమెంట్‌ ప్రధాన గేట్‌ వద్ద, లోపల వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ నిరసన కొనసాగిస్తునే ఉన్నారు.
 
Back to Top