19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
లోక్సభలో వాయిదా తీర్మానం
07 Mar 2018 10:41 AM
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ పోరాటాన్ని కొనసాగిస్తునే ఉంది. ప్రత్యేకహోదాపై చర్చకు అనుమతించాలని కోరుతూ వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి బుధవారం లోక్సభలో స్పీకర్కు వాయిదా తీర్మానం అందజేశారు. అలాగే పార్లమెంట్లో పార్టీ ఎంపీలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండు చేస్తున్నారు.