కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ లేదు
25 Sep 2018 2:57 PM
తిరుపతి: చంద్రబాబు పాలనపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. కేబినెట్ హోదాలో ఉన్న ఎమ్మెల్యేనే చంపారని, అమెరికా వెళ్లిన చంద్రబాబు వ్యవసాయం మీద మాట్లాడటం దారుణమన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. వైయస్ జగన్ సీఎం కావాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.