మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అక్రమకేసులు ఎత్తివేయాలంటూ ఎమ్మెల్యే రాచముల్లు దీక్ష
06 Sep 2018 12:09 PM
వైయస్ఆర్ జిల్లాః ముస్లిం యువకులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలంటూ వైయస్ఆర్జిల్లా ప్రొద్దుటూరులో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్ రెడ్డి ఒక్కరోజు దీక్ష చేపట్టారు.ముస్లింలు పెద్దసంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. ప్రజావ్యతిరేకతను చంద్రబాబు జీర్ణంచుకోలేపోతున్నారని విమర్శించారు.మైనార్టీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు.టీడీపీకి మైనార్టీల పట్ల చిత్తశుద్ధిలేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో ముస్లింలకు చంద్రబాబు చేసింది శూన్యమని విమర్శించారు. గుంటూరులో సభపెట్టి ముస్లింలను ఇంకా మోసగించే ప్రయత్నాలు చేస్తే ప్లకార్డులు ప్రదర్శించి ప్రశ్నించిన ముస్లిం యువకులపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు.