రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పూలు కోసి ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరసన
29 Jan 2015 3:43 PM
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వినూత్నంగా నిసన తెలిపారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో పంటలు వేయవద్దని ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆయన ఆ ప్రాంతంలో పూలు కోసి నిరసన తెలిపారు. కురగల్లు, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లోని పంటపొలాల్లో రైతులతో కలిసి ఆయన పర్యటించారు. ఆయన వెంట మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్నకుమారి, వై ఎస్సార్సీపీనాయకులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.