అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
మహానేత వైయస్ఆర్ స్ఫూర్తిని కొనసాగించాలి
26 Sep 2018 6:39 PM
వైయస్ఆర్ జిల్లాః తెలుగురాష్ట్రాలు సమస్యశ్యామలం కావాలని నిరంతరం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్ఆర్సీపీ నేత వైయస్ వివేకానంద రెడ్డి కొనియాడారు.పులివెందు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కరువు పరిస్థితులను తొలగించాలనే సంకల్పంతో వైయస్ఆర్ సాగునీటి ప్రాజెక్టులను తీసుకువచ్చి ఒక రూపుకు తీసుకొచ్చారని దురదృష్టవశాత్తూ ఆయన మరణంతో సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. నేటìకి ఆయన మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు.. తెలుగుగంగ,హంద్రీనీవా, గాలినగరి ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు చేసి సాధించారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సడలని సంకల్పంతో ముందుకు సాగార న్నారు. ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి ప్రజలందరూ సమృద్ధిగా ఉండాలనే తపన ఆయనలో కనబడేదన్నారు.