రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మదనమెక్కిన మాటలు మానుకోండి
27 Oct 2018 12:25 PM
హైదరాబాద్: అడ్డుగా ఉన్నారని వైయస్ జగన్పై దాడికి పాల్పడ్డారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. టీడీపీ నేతలు మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల మధ్య ఉండటమే రాజకీయం అని నమ్మిన వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు నీవు అనుభవిస్తున్న సీఎం పదవి దొంగలించినదే అన్నారు. మీ చుట్టు ఉన్న వారంతా కూడా దొంగల ముఠానే అని దుయ్యబట్టారు.